ఈ కోర్సు చేస్తే వెంటనే ఉద్యోగాలు?
ఎలక్ట్రిఫికేషన్, అటానమస్ డ్రైవింగ్, కనెక్టెడ్ వెహికల్, కృత్రిమ మేధా, మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ప్రవేశ పెట్టినట్లు మంత్రి కేటిఆర్ తన సోషల్ మీడియా పోస్టులో వివరించారు. హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హ్యీండై మెుబీస్లో లైవ్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం దొరుకుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.