భద్రాచలంపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారా?
భద్రాచలం అభివృద్ధ కోసం బడ్జెట్లో వంద కోట్లు కేటాయించారు కానీ...ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలేదని వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్రెడ్డి అన్నారు. హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించే శ్రీరామనవమి శోభ యాత్ర, హనుమాన్ జయంతి విజయ యాత్రలు సాఫీగా సాగేలా పోలీసులు సహాకారించాలని వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్రెడ్డి కోరారు. హిందువుల మనోభవాలు కించపర్చే విధంగా వ్యవహరిస్తే మాత్రమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్రెడ్డి కోరారు.