ఈటెలకు స్ట్రోక్ మొదలైందా...?
ఈటెల రాజేంద్ర కుటుంబానికి సంబంధించిన జమున హైచరిస్ సంస్థకు నోటీసులు జారీ చేసారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే . ఈ రోజు అచ్చంపేట లోని సర్వే నం. 130 లో 18.20 ఎకరాల అసైన్డ్ భూమి 11 మంది రైతులకు నోటీస్ లు ఇచ్చామని తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ పేర్కొన్నారు. ఈ సర్వే నం. లొనే జమున పౌల్ట్రీ నిర్మాణం జరిగిందని సర్వే చేసి విచారణ చేసే అవకాశం ఉంది.దీనిపై ఈటెల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో చూడలి.