బ్రేకింగ్: ఇండియాలో కొత్త వేరియంట్...?
మధ్యప్రదేశ్లో ఏవై.4 అనే కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ఆరుగురికి సోకిన వైరస్ పై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కొత్త వేరియంట్ సోకిన విషయాన్ని ధృవీకరించిన ఢిల్లీ లోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం... దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది.