విశాఖ రూపమే మార్చేస్తాం: విజయసాయి
జివిఎంసి కమిషనర్ సృజన మాట్లాడుతూ... 1000 మంది కెపాసిటీ తో కన్వెన్షన్ సెంటర్ నిర్మించటం జరుగుతుంది అని తెలిపారు. 2 కోట్లలో సగం ఎంపీ నిధులు మిగతా నిధులు జివిఎంసి నిధులతో నిర్మిస్తున్నాం అని అన్నారు. సుమారు ఒక సంవత్సరంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తాం అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క జోన్ లో ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించటానికి ప్రణాళికలు చేపడుతున్నాం అని అన్నారు.