పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్పై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఫైర్ అయ్యారు. పంజాబ్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ దయనీయస్థితిలో ఉన్నాయని సిసోడియా ఆరోపించారు.గత మూడేళ్లలో 800 పాఠశాలలు పంజాబ్లో మూసివేశారని...కానీ ప్రధాని మోడీ మాత్రం పంజాబ్లో పాఠశాలలు అత్యుత్తమంగా ఉన్నాయంటూ నివేదిక విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు.సీఎం అమరీరందర్ సింగ్ వైఫల్యాలను దాచడానికి పీఎం మోడీ ఆ నివేదిక ఇచ్చారని ఆరోపించారు.