రఘురామను వెంటనే హాస్పిటల్ కు పంపించండి: హైకోర్టు ఆదేశం

Madhuri
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్‌లో అందిన తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది.  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును జిల్లా జైలు నుంచి తక్షణం రమేశ్‌ ఆస్పత్రికి పంపాలని హైకోర్టు ఆదేశించింది.మరోవైపు రఘురామకృష్ణరాజును పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా జైలుకు తరలించారు. ఎవరూ ఊహించని విధంగా గుంటూరు జీజీహెచ్‌ వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: