కని"కరోనా": ఆ మరణ వార్త నన్ను కలిచి వేసింది : సీఎం జగన్
ఇక.. సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడి మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతలో.. "సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచి వేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను"అని ట్వీట్ పోస్ట్ చేసారు.