బిహార్లో హెలికాప్టర్ ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న కేంద్ర మంత్రి..!
ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో ఆయనతో పాటు బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్పాండే, జలవనరుల మంత్రి సంజయ్జా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో హెలికాప్టర్ ప్రమాదం అని వింటే అందరి మదిలో మెదిలే నేత ఒకే ఒక్కరూ.. ఆయనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో రాష్ట్ర ప్రజలని వదిలి వెళ్ళిపోయారు.