అనవసరంగా బయటకు వస్తే తాట తీస్తున్నారు...!

కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా ఉన్నా సరే కేరళలో మాత్రం ఆగడం లేదు. ఈ తరుణంలోనే కేరళలో కరోనా లాక్ డౌన్ ని కొన్ని ప్రాంతాల్లో కాస్త కఠినం గా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేరళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో తిరువనంతపురం లో కాస్త లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు జాగ్రత్తగా. 

 

ఇప్పుడు అక్కడ లాక్ డౌన్ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారి విషయంలో కఠినం గా వ్యవహరిస్తున్నారు. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ సార్లు వచ్చే వారి వివరాలను పక్కాగా నమోదు చేస్తున్నారు. బయటకు వచ్చే మీద అవసరం అయితే కేసులు నమోదు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: