ఐసెట్‌ దరఖాస్తుల గ‌డువు పొడిగింపు..

Kaumudhi

తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌-2020 దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కొవిడ్‌-19 దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు గడువును పొడిగించామని ఆయన తెలిపారు.

 

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని, {{RelevantDataTitle}}