అంజు కురియన్ సొగసు చూడ తరమా..!!

Surya

 

అంజు కురియన్ ఇదం జగత్ సినిమాతో సుమంత్ సరసన కధానాయికగా నటించి మెప్పించింది. ఈమె కేరళ నుంచి వచ్చినా కేరళ కుట్టి. మళయాళ సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 2016లో వచ్చిన మళయాళ ఫిల్మ్ కవి ఉద్దేషిచ్చట్టుతో... పాపులర్ హీరోయిన్ అయ్యింది. మలయాళ సినిమాలతో పాటు ఈ అమ్మడు ప్రత్యేకంగా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడాచేస్తోందటా. అయితే లేటెస్టుగా వచ్చిన ఇదం జగత్ సినిమాలో కూడా ఈ అమ్మడు తన అందచందాలతో మెప్పించింది. ప్రస్తుతానికి ఈమె కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుందని వార్తలొస్తున్నాయి . అయితే ఈ అమ్మడు ఓ యాంగిల్ లో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ లా కనిపిస్తుందంటారు ఆమె ఫాన్స్. అది నిజమో కాదో మీరు కూడా ఓ లుక్కు పడేయండి మరి....

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: