ఈ తెలంగాణ పోలీసులు దేవుళ్ళబ్బా

Edari Rama Krishna

దేశంలో కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో రవాణా వ్యవస్థ పూర్తిగి స్థంబించి పోయింది.  ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి ప్రైవేట్ వాహనాలు తీసుకుకొని వెళ్లేవారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సౌకర్యాలే ఏవీ లేకుండా పోయాయి. దాంతో ఆసుపత్రి వెళ్లేవారు.. ఇతర విషయాల్లో ప్రయాణాల చేసేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.  ఇలాంటి సమయంలో కొన్ని చోట్లు పోలీసులు ఔదార్యాన్ని పాటిస్తున్నారు.  కష్టాల్లో ఉన్నవారిని తమ వాహనాల్లోనే గమ్యస్థానాలక చేర్చుతున్నారు.   లాక్‌ డౌన్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసే విధుల్లో ఉన్న పోలీసులు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటూ తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. 

 

తాజాగా, అనంతపురం {{RelevantDataTitle}}