కందుకూరులో 8 మంది మృతి.. పవన్ రియాక్షన్?
ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అన్న జనసేస అధినేత పవన్ కల్యాణ్.. అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జనసేస అధినేత పవన్ కల్యాణ్ ప్రార్థిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేసిన జనసేస అధినేత పవన్ కల్యాణ్.. ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.