కేసీఆర్.. ఈ రేవంత్ ప్రశ్నలకు బదులుందా?
రాష్ట్రంలో 88 వేల మంది రైతులు అధికారిక లెక్కల ప్రకారమే చనిపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరించారు. గిట్టుబాటు ధర, పంట పరిహారం ఉండి ఉంటే ఇంతమంది చనిపోయేవారా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ అంటూ కొత్త నాటకానికి కేసీఆర్ తెరలేపారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులను కఠినంగా విచారించిన సీబీఐ.. ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం ఎందుకు మోకరిల్లుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.