మోదీ వచ్చిన వేళ.. ఏపీకి బంపర్ గిఫ్ట్?
నిన్నరాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత తూర్పు కోస్తా రైల్వే జీఎం రూప్ నారాయణ.. దక్షిణ కోస్తా జోన్ ప్రత్యేక అధికారి సహా ఉన్నతాధికారులతో ఆ ప్రాంతాన్ని రైల్వే మంత్రి సందర్శించారు. కొన్నాళ్లుగా అసలు ఈ విశాఖ జోన్ ఉందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ ప్రకటన రావడం నిజంగా ఏపీకి గిఫ్ట్ అనుకోవాల్సిందే.