విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ ఛాన్స్ ఈ ఒక్క ఏడాదే?
అంతే కాదు.. రిజర్వుడు అభ్యర్థులకు 40శాతం మార్కులు ఉన్నా ఓకే.. కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించ లేదు కదా. అందర్నీ పాస్ చేసి , కనీస ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు కదా. మార్కుల మెరుగుకు సప్లిమెంటరీ నిర్వహించినా చాలా మంది పరీక్షలు రాయలేదు. దీంతో చాలా మందికి అర్హత మార్కులు తగ్గాయి. అందుకే ఈ ఒక్క ఏడాదికి మినహాయింపు ఇచ్చారు.