ఓటేయకపోతే.. వైకుఠపాళిలో పాము మింగేస్తుంది?
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఇలాంటి ఆటలతో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుకు డబ్బులు తీసుకోకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా చేసేందుకు తమ వంతు కృషిగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఓటు హక్కును ప్రజలందరూ తప్పకుండా వినియోగించుకోవాలని... హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్, ప్రాజెక్ట్ అధికారి కోరారు.