భారత్పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు?
ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారంటే.. “ స్వతంత్ర విదేశాంగ విధానమే మా లక్ష్యం. మాకు భారత్, అమెరికాలోనూ చాలామంది స్నేహితులు ఉన్నారు. నాకు ఎవరిపైనా ప్రత్యేకంగా ఎలాంటి దురుద్దేశాలు లేవు. కాకపోతే ఆ విషయం ప్రకటిస్తున్నారు. పాక్ ప్రధాని అయ్యాక మన విధానం ఎవరికీ వ్యతిరేకంగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. కశ్మీర్ విషయంలో భారత్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినప్పడు మాత్రమే ఈ వివాదం వచ్చిందని తెలుస్తోంది. భారత్తో స్నేహానికి తన వంతు ప్రయత్నం చేశానని.. కానీ ప్రధాని పదవికి రాజీనామా మాత్రం చేయను.. నా క్రికెట్ రోజుల్లో లాగే ఆఖరి బంతి వరకు పోరాటం చేస్తానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.