గ్యాస్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌..!

N ANJANEYULU
క‌రోనా వ్యాప్తి కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రువాత కేంద్ర‌ప్ర‌భుత్వం ఎల్‌పీజీ స‌బ్సీడీని తిరిగి ప్రారంభించే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాలు వెలువ‌డిన ఓ నివేధిక ప్ర‌కారం..దేశంలో వేగంగా పెరుగుతున్న ఎల్‌పీజీ ధ‌ర నియంత్ర‌ణ‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ నుంచి ఎల్‌పీజీ స‌బ్సీడిని పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. 20220 జులై నెల నుంచి {{RelevantDataTitle}}