రాసి పెట్టుకో బాబు : విజయసాయి రెడ్డి హెచ్చరిక

Mamatha Reddy
అమరావతి లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. సార్వత్రిక ఎలక్షన్ లకు చాలా సమయం ఉన్నప్పటికి వైసిపి, టిడిపి వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సంచలన కామెంట్స్ చేశారు. నిన్న ఏలూరు లో ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ఈ ఘన విజయసాదించిన తర్వాత vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తన చేతికి పని చెప్పారు. ఏలూరు విజేత ఎవరో తేలిపోయిందని అలాగే ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో మాత్రమే ఉందని కానీ ప్రజలు లేదని టిడిపి పార్టీ vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి టిడిపి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని విమర్శనాస్త్రాలు సంధించారు. 2024 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శించారు విజయసాయిరెడ్డి. విజయ సాయి రెడ్డి కామెంట్స్ పై టీడీపీ వర్గాలు ఇప్పటి వరకు స్పందించక పోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: