వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్తే... చంద్రబాబు, ఆయన బానిసలు, ఎల్లో మీడియా గెండెలు బాదుకుని నెత్తుటి వాంతులు చేసుకుంటున్నారని ట్వీట్ చేశారు. యువ సీఎం ఇమేజ్ పెరుగుతోందనే అసూయ,దుగ్ద వారిలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.బాబూ నువ్వో తిరస్కృతుడివంటూ పూర్తిగా రాజకీయ సమాధి అయ్యావంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.