బాలీవుడ్ లో పూజా హెగ్డే పాగా వెసినట్టేనా ?
కానీ టాలీవుడ్ లో వరుస గా అవకాశాలను దక్కించుకుంది. దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠ పూరం, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమా లు చేసి చాలా క్రేజ్ సంపాదించు కుంది. వీటితో పాటు సాక్ష్యం, గద్దల కొండ గణేష్, మహర్షి వంటి సినమా ల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రంగస్థలం సినిమా లో జిగేలు రాణి అనే పాటలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. పూజా హెగ్డే చేస్తున్న సినిమాలు వరుసగా హిట్ అవడం తో బాలీవుడ్ నిర్మాతుల పూజా హెగ్డే ను తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో 2020 లో సల్మాన్ ఖాన్ తో కలిసి కభీ ఈద్ కభీ దీపావళి అనే సినిమా లో నటించింది. అలాగే ఈ మధ్య కాలంలో నే రణవీర్ సింగ్ తో సిర్కస్ లో నటించింది. అలాగే ప్రస్తుతం కూడా బాలీవుడ్ వరుస గా అవకాశాలు వస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే కూడా ముంబాయ్ లో నే ఎక్కువ ఉంటుంది. దీంతో బాలీవుడ్ లోనే స్థిర పడుతుందా అని పూజా హెగ్డే తెలుగు అభిమానులు ఆందోళన పడుతున్నారు.