గ్రేట్.. ఆవుకు ఘనంగా సీమంతం.. 500 మందికి భోజనాలు..

Satvika
జంతు ప్రేమికులు వాల్లు పెంచుకుంటున్న జంతువుల కు సంబంధించిన ఏ వేడుకలను చాలా అందంగా చేస్తారు. కొందరు మాత్రం వాటికి చేస్తున్న కార్యక్రమాల ను అందరూ చెప్పుకొనె రీతిలో జరుపు కోవడం వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.. అవి కాస్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండగా.. వాటిని చూసి మురిసి పోతున్నారు. ఇది నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పాలి.. ఇప్పుడు మరో జంట చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ... తమ ఆవు పై తమకున్న ప్రేమ ను అందరికి తెలిసేలా చేశారు.

ఆవు గర్భం తో వుంది. అయితే ఈ రోజుల్లో మనుషులకు చెయ్యలేం.. ఆ ఆవుకు సీమంతం చేశారు. మనిషికి కూడా అటువంటి ఘనత ఆ దంపతులకు మాత్రెమె దక్కుథుంది.. ఇది నిజంగా గొప్ప ఆలోచన అని చెప్పాలి.. తమ బిడ్డకు సీమంతం చెసినట్లు ఆవుకు చేయడం పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. వివరాల్లొకి వెళితే.. ముదిగుబ్బ లోని అయ్యప్ప స్వామి ఆలయం లో ఇంటి ఆడ బిడ్డల కు నిర్వహించినట్లే గోవుకు సీమంతం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోమాత కు ముత్తైదువుల సమక్షంలో సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మనిషికి ఈ వేడుక ను ఎలా చెస్తారొ అంతకు మించి ఘనంగా నిర్వహించారు. ఆ తంతు చూడటానికి రెండు కళ్ళు చాల్లెదు.. అయితే ఈ కార్యక్రమం అనంతరం విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.. ఒకరికి ఇద్దరికీ కాదు ఏకంగా 500 మంది కి భోజనాన్ని అందించారు. గోమాత ప్రాముఖ్యత ను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నే సీమంతం నిర్వహించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమానికి గ్రామం లోని మహిళలు అందరు వచ్చి ఆవుకు చీర, సారెలు సమర్పించారు.. మొత్తాని కి ఇది కన్నుల పండుగగా జరిగింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: