టీవీ:ఢీ నుంచి పూర్ణ తప్పించడానికి కారణం..!

Divya
బుల్లితెరపై డాన్స్ షో గా "ఢీ" ఎంతలా అలరిస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటిదాకా 13 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా 14 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ షో. ఈ సీజన్ లో మాత్రం చాలా మార్పులు చేసుకున్నాయి అని చెప్పవచ్చు. ఇక ఈ షోకి నాలుగు టీం, 4 టీం లీడర్లు అంటూ.. సరికొత్తగా ప్రారంభించారు. ఇక ఇందులో
జడ్జీలుగా.. గణేష్ మాస్టర్,ప్రియమణి జడ్జీలుగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. కానీ ఇందులో మరొక నటి, జడ్జ్ అయినటువంటి పూర్ణ కనిపించడం లేదు. ఈమె కనిపించకపోవడనికీ గల కారణం ఏంటో చూద్దాం.
ఢీ షో లో ఇది వరకు ఉండే వాళ్లలో సుధీర్ రష్మీ తో పాటుగా, దీపిక పిల్లిని కూడా ఈ షో లో కి తీసుకోలేదు. అయితే వీరిని తీసుకోకపోవడంతో కొంత మంది గిరిజనులు పలు రకాలుగా కామెంట్స్ తెలియజేయడం జరిగింది. కానీ ఢీ 14 నుంచి రష్మి సుదీర్ లే తప్పుకున్నట్లు గా  వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూర్ణ మాత్రం.. సినిమా షూటింగులు వల్ల ఈ. షో కి బై బై చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో ఈమె బదులుగా మరొక హీరోయిన్ నందిత శ్వేతా కు అవకాశం దక్కింది.

ఇక అంతే కాకుండా ఈమెకు అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరలో జడ్జిగా చేసేందుకు వచ్చింది నందిత. ఇక పూర్ణ తో ఎలాంటి వేషాలు వేయించారు ఈమెతో కూడా అలాంటి వ్యవహారాలే నడిపిస్తున్నారు. ఇక రావడంతోనే యాంకర్ ప్రదీప్ తో కూడా ట్రాక్ నడిపే విధంగా ప్లాన్ చేశారు. ఇక అంతే కాకుండా డాన్సులు వేస్తూ, ఐ లవ్ యు చెబుతూ.. బాగా చిందులు వేస్తోంది.వీరితో పాటు.. హైపర్ ఆది, ప్రియమణి కూడా హద్దులు దాటి పోయారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: