మరో మార్గం లేదు, ఇంట్లోనే ఉండండి : రోహిత్ శర్మ ...!
ప్రస్తుతం దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ పరిస్థితులలో సురక్షితంగా ఉండాలంటే కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాల్సిందేనని, మరో మార్గం లేదని టీమిండియా వైస్ కెప్టెన్ "రోహిత్ శర్మ" తెలిపాడు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రపంచ నలుమూలల క్రీడా టోర్నీలన్నీ రద్దైన విషయం అందరికి తెలిసిందే. కాకపోతే భారత దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో అందరూ వారి ఇంటికే పరిమితమైన క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా వారి అభిమానులకు సూచనలను ఇస్తున్నారు.
auto 12px; width: 50px;">View this post on InstagramBeing homebound is no excuse, stay fit, stay in, stay safe 💪 A post shared byమరింత సమాచారం తెలుసుకోండి: