ప్రస్తుతం దేశంలో అలాగే ప్రపంచంలో కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలో వేల సంఖ్యలో మరణించగా, లక్షల్లో దీని బారిన పడిన వారు ఉన్నారు. దీనితో ప్రపంచంలో జరుగుతున్న అన్ని దేశవాళీ, ప్రపంచ పోటీలు రద్దు అయ్యాయి. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో దింతో ప్లేయర్లు అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్ని దేశ ప్రభుత్వాలు వారి వారి ప్లేయర్లకు సూచించాయి. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లు కూడా తమ ఇళ్ల వరకే పరిమితమయ్యారు. దీనితో వీరందరూ వారివారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషం