తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు శుక్రవారం 15.12.2017 ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.
🕉 స్వామి దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న డిసెంబర్ 14 న 67,284 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
🕉 నిన్న 30,777 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.02కోట్లు.