నోములు వ్రతాలు చేసుకునేటప్పడు ముగ్గు దేనితో పెట్టాలి ?

Durga
 నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు పూజ గదిలోని దేవుని పీఠంపై బియ్యపుపిండితో మాత్రమే ముగ్గు పెట్టాలి. సుద్దతో పెట్టకూడదు. పెట్టుకొగలిగితే పూజగది మొత్తం బియ్యపుపిండితో ముగ్గు పెట్టుకుంటే మరీ మంచిది. ఇతర గదులలో మాత్రం సుద్దతో ముగ్గు పెట్టుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: