బీసీసీఐ దయతోనే పీసీబీ నడుస్తుంది అని ఒప్పుకున్న పాక్...
తాజాగా రమీజ్ రాజా మాట్లాడుతూ... పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు 50 శాతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇదే ఫండింగ్ ద్వారానే నడుస్తుంది అని చెప్పాడు. కానీ ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయం, ఫండింగ్ ద్వారా 90 శాతం నడుస్తుంది అని గుర్తుచేశాడు. అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే తమ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డును నడిపిస్తుంది అని కూడా రమీజ్ రాజా అన్నాడు. భారత ప్రధాని మోడీ తనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే ఈ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు మూయించేయగలడు అనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే పాకిస్తాన్. భారత్ రెండు జట్లు దేశాల మధ్య ఉన్న సమస్యల కారణంగా ద్వైపాక్షిక సిరిసిల్లలో పాల్గొంటావు. కానీ ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం పాల్గొంటాయి. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తున్న 2021 టి20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు అక్టోబర్ 24న ఎదురు పడుతుండటంతో అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు. అయితే ఆ మ్యాచ్లో మన భారత జట్టుపై పాకిస్థాన్ జట్టు విజయం సాధించగలదు లేదా అనేది చూడాలి