ఈ సిట్ మాకొద్దు బాబోయ్ : వైఎస్ సునిత
ముఖ్యంగా ఈ కేసును అడ్డంపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో పవర్ లో ఉన్న అధికార పార్టీ టిడిపి...తమకు సంబంధించిన వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరపడానికి..ఏర్పాట్లు చేస్తుందని వివేకానంద కుమార్తె సునీత చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.
కేసును అడ్డంపెట్టుకుని చేతిలో అధికారం ఉంచుకొని తన తండ్రి హత్య కేసును రాజకీయంగా వాడుకోవడానికి ఏపీ అధికార పార్టీ చూస్తుందని..ఈ కేసు విషయంలో కేంద్ర విచారణ సంస్థ జోక్యం చేసుకోవాలని వైయస్ సునీత పేర్కొన్నారు. దీంతో సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.