ఏపీ: విజయసాయిరెడ్డి పై ఫేక్ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన శాంతి..!

Divya
మనదేశంలో ఎవరైనా ఎదుగుతున్నారు అంటే కచ్చితంగా వారిని కిందికి లాగానే చూస్తూ ఉంటారు.. ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేయడం చాలా సులువుగా చేస్తూ ఉంటారు. ఎవరినైనా సరే చాలా దారుణాతి దారుణంగా అవమానకరంగా, లేకపోతే వారి శిలాలను శంకించడం వారికి సంబంధించిన వ్యక్తిత్వాన్ని కించపరచడం వంటవి చేస్తూ ఉంటారు. ఇది ఒక శాడిజంలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారి విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరొకటి ఏమిటంటే మనకి నచ్చని రాజకీయ పార్టీ గాని వ్యక్తి గాని ఉంటే ఇక వారు క్యారెక్టర్ ని చెడ్డగా చూపించడం మరింత దారుణం అని చెప్పవచ్చు.

అదే వారి దగ్గర విషయానికి వచ్చేస్తే మమ్మల్ని ఇంత దారుణంగా అవమానిస్తారా అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. తాజాగా విజయసాయిరెడ్డి గురించి ఒక పెద్ద చర్చ జరుగుతూనే ఉంది.. విజయ్ సాయి రెడ్డి పైన ఎవరో ఒక్క అమ్మాయి భర్త కంప్లైంట్ పెట్టారని.. తాను విదేశాలకు వెళ్ళినప్పుడు.. దేవాదాయ శాఖ అధికారికి సంబంధించిన ఆవిడ భర్త విదేశాలకు వెళ్ళినప్పుడు ఈమె గర్భవతి అయిందని.. ఈ విషయంలో విజయసాయిరెడ్డికి పాత్ర ఉందంటూ చెప్పారు. అయితే ఇలాంటి విషయాలపైన ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది.

దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కే శాంతి.. మదన్మోహన్ వ్యక్తి అనే కంప్లైంట్ ఇచ్చారు అతను నా మాజీ భర్త.. అయితే విడిపోయి 2000 సంవత్సరంలో మళ్లీ నేను సుభాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని తెలిపింది. మా వివాహం తర్వాత మాకు బాబు పుట్టారు.. నాకు విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు.. ఆయన కూతురు వయసు మీద ఉన్న తనమీద తన మాజీ భర్త ఇలాంటి ఆరోపణలు చేయడం విజయ్ సాయి రెడ్డి చాలా గౌరవనీయమైన వ్యక్తి.. నేను నా మాజీ భర్త మదన్మోహన్ విడాకుల మీద ఒప్పంద పత్రం చేసుకున్నాము.. నా ప్రస్తుత భర్త గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ కూడా ఇది రెండవ వివాహం.. తనకు తన మాజీ భర్తకు మధ్య కొన్ని ఆర్థిక విభేదాలు ఉన్నాయి.. అందువల్లే ఆయన ఇలా చేశారు అంతేకాకుండా తాను ఎస్టీ అమ్మాయిని కాబట్టి.. వేరే కులాల అమ్మాయిల విషయంలో మీడియా మీడియా స్పందన ఇలా ఉంటుందా అంటూ ఆమె ప్రశ్నించింది. కానీ అసలు నిజాలు తెలియకుండా రాసి వార్తాపత్రికలు కూడా చాలా నీచాతి నిజంగా దిగజారిపోయి మరి రాస్తున్నారని ఆమె వాపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: