వైసిపి: మరింత ఉత్సాహాన్నిస్తున్న సి నెక్స్ట్ సర్వే..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గత నెల 13వ తేదీన జరగగా నిన్నటి రోజున అన్ని రాష్ట్రాలలో కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో నిన్నటి రోజున సాయంత్రం అన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేశాయి. ఇందులో ఎవరికివారు లెక్కలు ప్రకటించుకున్నారు.. ఇప్పుడు తాజాగా ఒక సంస్థ మాత్రం సీ నెక్స్ట్ అనేటువంటి సంస్థ.. ఆలస్యంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చినటువంటి డేటా సమాచారం ప్రకారం.. తెలంగాణ ఎన్నికలలో సక్సెస్ అయ్యామని గత ఎన్నికలలో తెలుపుతూ.. అప్పుడు 72 శాతం కాంగ్రెస్ వస్తాయని.. 51% ఓటుతో  సీట్లతో వస్తుందని..శాతం టిఆర్ఎస్ పార్టీ 34% ఓట్లతో తో  రెండవ స్థానంలో వస్తుందని తెలిపారు. బిజెపి నాలుగు సీట్లతో 8 శాతం ఓట్ల తో వస్తుందని.. ఎంఐఎం ఆరు సీట్లతో మూడు శాతం ఓట్లతో వస్తుందని తెలిపారు.

అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ 72 కాకుండా 64 సీట్లకి వచ్చిందట.. అయితే అధికారంలోకి వస్తుందని విషయాన్ని కనిపెట్టగలిగారట. టిఆర్ఎస్ 39 సీట్లు వచ్చాయి.. బిజెపి ఎనిమిది స్థానాలు గెలుచుకుంది. ఎంఐఎం 6 సీట్లు కరెక్టుగానే అంచనా వేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించినటువంటి సర్వే ప్రకారం చూసుకుంటే.. వైసీపీ పార్టీకి 50.8% ఓటింగ్ తో వస్తుందని..40.3.7% ఓటింగ్ తో కూటమి వస్తుందని తెలిపారు.. అదే సందర్భంలో కీలు కంటిస్టెంట్లలో 8 సీట్లు ఉంటాయని తెలిపారు.

వైసీపీ పార్టీ 121 సీట్లు సాధిస్తుందని తెలియజేస్తున్నారు. కూటమి 46 సీట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. కీలు కంటిస్టెంట్ ఎనిమిది సీట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 1.7% ఓటింగ్ సంపాదించిన సీట్లు గెలిచే అవకాశం లేదని తెలియజేస్తోంది సి నెక్స్ట్ సర్వే. ఇతరులు 3.8% కోటింగ్ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఎంపీ సీట్ల పరంగా చూస్తే వైసీపీ పార్టీ.. 17 కూటమికి.. ఐదు సీట్లు గెలుస్తుందని అంచనా.. ఎవరిది కరెక్ట్ అవుతుందనేది జూన్ 4వ తేదీన తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: