బ్రేక్ ఫస్ట్ తర్వాత టీ ఇవ్వలేదని.. లక్ష రూ.ల జరిమానా?
ఇకపోతే ఇటీవల ఊహించని ఘటన చోటుచేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత టీ ఇవ్వలేదు అన్న కారణంతో ఏకంగా కాంట్రాక్టు సంస్థకు ఐఆర్సిటిసి లక్ష రూపాయలు జరిమానా విధించడం సంచలనంగా మారిపోయింది. రైళ్లల్లో అందుతున్న సేవలు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వాటిని పరిష్కరించేందుకు ప్యాసింజర్ సర్వీస్ కమిటీ తనిఖీలు చేపడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఆ టీం జనశతాబ్ది ఎక్ష్ప్రెస్ లో ప్రయాణించింది. {{RelevantDataTitle}}