భారత్ సిద్ధమైంది.. 15వేల బ్రహ్మోస్ మిస్సైల్స్ సరిహద్దుల్లో?
అయితే సరిహద్దులో చైనా కవ్వింపు లకు పాల్పడినప్పుడు భారత్ ఎదురుదాడి చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ దాడి ఆయుధంతో కాకుండా ఆయుధ రహితంగానే జరిగాయి అనే విషయం తెలిసిందే. కానీ భారత్ చైనా సరిహద్దు లో ఏ క్షణం లో ఏదైనా జరగొచ్చు అనే విధంగానే ఉన్నాయి పరిస్థితులు. ఈ క్రమంలోనే ఇక సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే 15 వేలకు పైగానే బ్రహ్మాస్ మిస్సైల్స్ సరిహద్దుల్లో ఎంతో అప్రమత్తంగా ఉన్నాయి అంటూ అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంచనా వేస్తూ ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ కోసం 1500 ఆకాష్ మిస్సైల్ సరిహద్దుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో 8500 మిస్సైల్ ను అటు సరిహద్దుల్లోకి పంపించేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా ప్రపంచ దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగాలు చెబుతూ ఉండటం గమనార్హం. ఇలా చైనా ఏమాత్రం దూకుడుగా వ్యవహరించిన కూడా చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రపంచ రక్షణ రంగ నిపుణులు చెబుతుండడం గమనార్హం.