చైనాలో కూడా.. తీవ్రవాదుల స్థావరాలు..!
అయినా చైనానే ఆశ్చర్యానికి గురిచేసిన అంశం ఏమిటంటే, తన దేశంలోనే తీవ్రవాదులు తనకు తెలియకుండానే ఒక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. అది తాజాగా సాటిలైట్ ఫోటోల ద్వారా కనుక్కున్నారు. దీనితో చైనా ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు. చైనా, పాక్ పెంచి పోషించిన తీవ్రవాదులు ఇప్పుడు వాటిమీదే విషం చిమ్మడం మొదలు పెడుతున్నాయి. అంటే త్వరలో చైనా కూడా తీవ్రవాద దేశం గా తాలిబన్ లేదా ఐఎస్ ఆక్రమించే అవకాశాలు ఎక్కవులాగానే ఉన్నాయి. చైనా పౌరులు కూడా ఇప్పటికే తీవ్రవాదంపై మళ్లుతున్న విషయం కాబుల్ మసీదు బాంబు పేలుళ్ల ఘటనతో అర్ధం అయ్యింది.
ఇక తీవ్రవాదులు చైనా కు తెలియకుండా తజికిస్తాన్, ఖజకిస్థాన్ ప్రాంతాలలో తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ నుండి చాలా లో తీవ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారు. వారి పౌరులకు అక్కడే శిక్షణ లాంటివి కూడా ఇస్తున్నారు. తమ అవసరాలకు తగ్గట్టుగా వారిని కూడా ఐఎస్ మానవ బాంబులుగా మారుస్తుంది. ఈ విధంగా చుస్తే ఇప్పటికే ఆఫ్ఘన్, పాక్, ఇప్పుడు చైనా మొత్తం మూడు తీవ్రవాద దేశాలు ప్రపంచంలో ఉన్నట్టే.