దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశ ప్రజలు కరోనా దెబ్బకే విలవిలలాడుతుంటే తాజాగా మరో ఫంగల్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. వైద్యులు దీనిని బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్)గా చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్న వారిలో బయటపడుతోంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, అంతేకాకుండా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఢిల్లీలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు అనేకం నమోదయ్యాయి. తాజాగా
{{RelevantDataTitle}}