అన్నదమ్ముల మధ్య భూ వివాదం.. అన్న చేసిన పనికి అందరు షాక్..?

praveen
ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. టీచర్ తిట్టిందనో లేదా ప్రేయసి మాట్లాడటం లేదనో  తల్లిదండ్రులు మందలించారనో  ఇలా చిన్నచిన్న కారణాలకే ఎంతో విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏకంగా తమ ప్రాణాలు తీసుకోవడమే కాదు కొన్ని కొన్ని సార్లు ఉన్మాదులు గా మారిపోయే సొంత వారి ప్రాణాలను కూడా తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఏదేమైనా క్షణికావేశం ఎంతోమంది ప్రాణాలను తీస్తూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంది. ఇక్కడ ఇలాంటి ఓ విషాదకర ఘటన జరిగింది. అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఏకంగా ఒక వ్యక్తి ప్రాణం తీసింది.


 అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం చెలరేగింది. అన్నదమ్ములు భూమి ఈ విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే మరోసారి అన్నదమ్ముల మధ్య భూ వివాదం తలెత్తింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వ్యక్తి క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా విషాదఛాయలు నింపింది. ఈ విషాదకర ఘటన {{RelevantDataTitle}}