కామంతో ఊగిపోయిన నర్స్.. తట్టుకోలేక చివరికి..?

praveen
రోజురోజుకు మనుషుల మధ్య ఉండే బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది వావి  వరసలు మరిచి ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు. అయితే కొంత మంది మహిళలు సైతం ఇలా వావి వరసలు మరిచి అక్రమ సంబంధానికి తెరలేపుతున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. వావి వరసలు మరిచి కూతురు పెట్టుకున్న  అక్రమ సంబంధం పరువు తీస్తుందన్న ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  కామంతో ఊగిపోయిన నర్సు ఏకంగా బాబాయ్ వరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధానికి తెరలేపింది, ఇక ఈ విషయం కుటుంబంలోని అందరికి తెలిసింది.  

 ఎన్ని సార్లు హెచ్చరించిన కూతురు తీరులో మార్పు రాకపోవడంతో మనస్థాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో నారియప్పనుర్  ప్రాంతంలో మురుగేశన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి 22 ఏళ్ల కూతురు ఉంది.  నర్సింగ్ కోర్సు చదివి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఇక అదే ప్రాంతంలో మురుగేషన్  తమ్ముడు వరసయ్యే  మణికందన్ ఉన్నాడు.  ఈ క్రమంలోనే శరణ్య చిన్నాన్న వరసయ్యే మణికందన్ తో అక్రమ సంబంధానికి తెరలేపింది.


 ఇక ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండడంతో వీలు కుదిరినప్పుడల్లా రాసలీలల్లో మునిగి తేలారు. అయితే అనుమానం వచ్చిన భార్య ఓరోజు ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది . ఈ విషయాన్ని గ్రామ పెద్దల వరకు తీసుకెళ్లడంతో పంచాయతీలో తీరు మార్చుకోవాలని గ్రామ పెద్దలు హెచ్చరించారు. దీంతో విడిచి ఉండ లేక పోయినా ఆ ఇద్దరు బెంగళూరు పారిపోయి అక్కడ కాపురం పెట్టారు. దీంతో మణికందన్ భార్య పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెతికి పట్టుకున్నారు. చాలాసార్లు ఇలా జరిగింది అయినప్పటికీ వారి తీరులో మాత్రం మార్పు రాలేదు. వారి ఏకాంత వీడియోలను మణికందన్ శరణ్య తండ్రి కి పంపించి వేధించడం మొదలు పెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శరణ్య తండ్రి ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: