చైనా గాడిద బిర్యానీ వ్యూహం.. వారికీ ఇబ్బందులు..?
గతంలో బ్రిటిష్ వాళ్ళు వివిధ దేశాలకు వ్యాపారాలు చేసుకునేందుకు వెళ్లి.. ఆ తర్వాత క్రమక్రమంగా అక్కడి దేశాలను తమ వశం చేసుకొని అందరినీ బానిసలుగా మార్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనా కూడా అలాంటి సామ్రాజ్యవాద విధానాన్ని అమలు చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది, ప్రతి దేశం విషయంలో చైనా ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది, గతంలో భారత దేశంలో కూడా భారతదేశ కంపెనీలు అమ్ముతున్న ఉత్పత్తిల కంటే చైనా కు సంబంధించిన ఉత్పత్తులు అతి తక్కువ ధరకు అందించి వినియోగదారులకు తమవైపు ఆకర్షించే భారత కంపెనీలు అన్నీ మూత పడేలా చేసింది చైనా,
ఇక భారత కంపెనీలు మూతపడ్డాయో లేదో వెంటనే ధరలు మొత్తం పెంచేసి కస్టమర్ల అందరికీ వేరే ఆప్షన్ లేకుండా చేసి భారత ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపింది. అయితే కేవలం శత్రు దేశాలపై నే కాదు తన