చైనా సరిహద్దులో భారతీయ సైనికుల పై మేకులు అమర్చిన ఇనుప రాడ్లతో దాడి..?

Kothuru Ram Kumar

చైనా మరింత బరి తెగించింది. గాల్వన్ వ్యాలీ భూభాగంపై సార్వభౌమాధికారం తమదేనని ప్రకటించింది. భారత సైన్యం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తోందని బుకాయించింది. తమ సైన్యాన్ని అదుపులో పెట్టుకోవాలని భారత్​ ను కోరుతున్నామంది. సరిహద్దుపై వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పేర్కొంది. చైనా భూభాగంలోనే {{RelevantDataTitle}}