తెలంగాణలో జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం... తరగతి గదికి ఎంతమంది విద్యార్థులంటే...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో గత వారం రోజుల నుంచి కరోనా తగ్గుముఖం పట్టినా పూర్తిస్థాయిలో వైరస్ అదుపులోకి రాలేదు. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో పాఠశాలలు ఎప్పటినుండి ప్రారంభం అవుతాయనే టెన్షన్ మొదలైంది. 
 
అయితే లాక్ డౌన్ ఎత్తివేస్తే {{RelevantDataTitle}}