గోశాలలో గోవులకు గ్రాసం అందుతోందా.. ?
లాక్డౌన్ కారణంగా మనుషులకే కాదు మూగజీవాలకు కష్టాలు తప్పటం లేదు. అనేక దేవాలయాలు గోశాలలు నిర్వహిస్తున్నాయి. లాక్డౌన్తో పశుగ్రాసం సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం గోశాలల వైపు వెళ్లే వారెవరూ కనిపించడం లేదు. ఫలితంగా గోశాలలకు గడ్డి కరువు అవుతుంది.
లాక్డౌన్తో మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఖమ్మం, {{RelevantDataTitle}}