రిజర్వు బ్యాంకు నుంచి ఏపీకి రూ.1000కోట్ల అప్పు..ఖాళీ అయిన ఖజానా..
కరోనా దెబ్బకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే ఖజానా నిధుల్లేక నిండుకుంది. దీంతో కనీసం అత్యవసరాలకు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో జగన్మోహన్రెడ్డి రిజర్వు బ్యాంకు నుంచి రూ.1000కోట్ల అప్పు తీసుకుంది. గత ఏడాదిలో ప్రభుత్వం వివిధ మార్గాల్లో దాదాపు రూ.77వేల కోట్ల అప్పులను సమీకరించుకుంది. అయితే అభివృద్ది జరిగితే ఎంతోకొంత మేలు జరుగుతుందనుకున్న ప్రభుత్వానికి కరోనా రూపంలో ఆర్థిక సంవత్సరం తొలిదశలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ఆదుకోకుంటే రాష్ట్రం చాలా వెనకబడిపోతుందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి {{RelevantDataTitle}}