గుండెల్ని పిండేస్తున్న సాంగ్.. కరోనా కు చరమగీతం...
మహమ్మారి కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి.. భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. ప్రజలు కరోనా పోరాటానికి పిలుపు నివ్వాలని కోరుతుంది.
అయితే ఈ కరోనా ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఇందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది.
ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు.
కరొనపై జాగ్రత్తలు తెలుపుతూ వీడియో ను పోస్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం కరోనా వల్ల ఎం కోల్పోయాము అనే విషయాలను తెలుపుతూ వస్తున్నారు.. తాజాగా సంగీత దర్శకుడు, సింగర్ ఆర్పీ పట్నాయక్ ఓ పాటను పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఎందుకిలా ఏమిటిలా ప్రపంచమంతా విల విల అంటూ సాగిన ఓ పాటను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..