కరోనాపై యుద్ధం : కేసీఆర్ కు బోస్టన్ గ్రూప్ షాక్ ?

కేంద్రం తీవ్ర గందరగోళం లో ఉంది. దేశవ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్ నిబంధన 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగించాలని విజ్ఞప్తులు అందుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడంతో ప్రభుత్వాలు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నుంచి తాత్కాలికంగా సహాయం అందుతున్నా, ప్రజలు, ప్రభుత్వాలకు ఏర్పడుతున్న నష్టం మాత్రం కోలుకోలేని విధంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ నిబంధన ఏప్రిల్ 14వ తేదీతో ఎత్తి వేస్తారా లేక మరికొంత కాలం పొడిగిస్తారా అనేది అందరికీ సందేహంగా మారింది.

 

దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ప్రభావం ఉండడంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ దశలో

లాక్ డౌన్ పొడిగింపు కి సంబంధించి ఎటువంటి నివేదిక ఇప్పటి వరకు ఇవ్వలేదని {{RelevantDataTitle}}