క‌రోనా క‌ట్ట‌డికి అదొక్క‌టే ఆయుధం.. అదేమిటో వెల్ల‌డించిన డ‌బ్ల్యూహెచ్‌వో

Kaumudhi

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కొవిడ్‌-19 క‌ట్ట‌డికి సామాజిక దూరం పాటించ‌డ‌మే ప్ర‌స్తుతం మ‌న చేతిలో ఉన్న ఆయుధ‌మ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. అన్ని దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న ఈ మ‌హ‌మ్మారిని సామాజిక దూరంతోనే మ‌న నుంచి దూరంగా పంప‌వ‌చ్చున‌ని పేర్కొంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తోంది. అగ్ర‌దేశాల‌న్నీ దీని బారిన ప‌డి విల‌విలాడుతున్నాయి. ఏం చేయాలో, ఎలా క‌ట్ట‌డి చేయాలో తెలియ‌క బిక్కుబిక్కుమంటున్నాయి. అన్నిరంగాలు తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తింటున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలుతున్నాయి. ఇప్ప‌టికే దీని బారిన సుమారు ప‌దిల‌క్ష‌ల మందికిపైగా ప‌డ్డారు. ఇక మ‌ర‌ణాల సంఖ్య ఏకంగా సుమారు 53వేల‌కు పైగా ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ {{RelevantDataTitle}}