ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన కృర జంతువులు గ్రామాల్లోకి వస్తూ.. తెగ హడావుడి సృష్టిస్తున్నాయి.  ఆ మద్య చిరుత ఏకంగా స్కూల్లోకి వచ్చి ఓ కుక్కను ఎత్తుకు పోయిన సంఘటన తెలిసిందే.  సాదారణంగా గ్రామాల్లో ఎలుగు బంట్లు వచ్చిపడుతుంటాయని వింటుంటాం.  అయితే వాటికి కావాలసిన మేకలు, లేగ దూడలు దొరికితే ఎత్తుకెళ్తుంటాయి.  ఒక్కోసారి మనుషులపై కూడా ఎటాక్ చేస్తుంటాయి.  తాజాగా జనగామ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి గ్రామంలోకి ఉదయం ఎలుగు వచ్చింది. అంతే ఎలుగు బంటిని చూడగానే..