ఈఎస్ ఐ స్కామ్.. ఇద్దరు మంత్రులు.. ఓ మంత్రి కుమారుడు.. డొంక కదులుతోందా?
తీగ లాగితే డొంక కదిలినట్టుగా గత చంద్రబాబు పాలనా కాలంలో జరిగిన ఈఎస్ ఐ కుంభకోణంలో పాత్రధా రులు, సూత్ర ధారుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నీతి వంతమైన పాలన అందించామని చంద్రబాబు అండ్ కోలు చెప్పుకొంటున్నా.. ఈ ఎస్ ఐలో లభించిన ఆధారాలతో పోల్చి చూస్తే.. భారీ ఎత్తున స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఇద్దరు మంత్రులు అచ్చన్నాయుడు, పితాని సత్యనారాయణ.. {{RelevantDataTitle}}