కరోనా ఒక దెయ్యమా.. అదే అంటున్నారు..!

Edari Rama Krishna

ప్రపంచ దేశాలను గజ్జున వణికిస్తున్న కోరోనా వైరస్ ఇప్పుడు చైనాలోనే కాదు ఇతర దేశాల్లో సైతం మరణ మృదంగం వాయిస్తుంది.  కోవిడ్-19 (కరోనా వైరస్) మరణమృదంగం కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం, వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 2 వేలను దాటింది. బుధవారానికి 2,004 మంది మరణించారని, వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 74,185కు చేరిందని చైనా ప్రకటించింది.  జపాన్‌ తీరంలో క్వారంటైన్‌గా మార్చిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో మరో భారతీయుడు కొవిడ్‌-19 బారిన పడ్డాడు. దీంతో ఆ నౌకలో వైరస్‌ బారిన పడిన భారతీయుల సంఖ్య 8కి చేరింది. నౌకలో కొత్తగా 13 మందికి వైరస్‌ సోకినట్టు జపాన్‌ అధికారులు గురువారం ప్రకటించారు. 

 

మహమ్మారి ఇప్పుడు కొరియాకు  వ్యాపించింది. అక్కడ కూడా మరణాల సంఖ్యపెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే {{RelevantDataTitle}}